Organ Desk
“జాగ్రత్తే ప్రాణ రక్ష”…
రోడ్డు భద్రతపై పోలీసుల కసరత్తు.
అరైవ్ అలైవ్ కార్యక్రమంతో అవగాహన పెంపు
బోనకల్,ఆర్గాన్ న్యూస్ మార్చి 30 :
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల్లో అవగాహన అత్యవసరమని వైరా ఏసీపీ సారంగపాణి అన్నారు. బోనకల్ పోలీస్ స్టేషన్లో...
ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న” రాజాధి రాజాధి రాజా” సంగీత విభావరి
రంగారెడ్డి ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, మార్చి 30:
శ్రీరామ యువరాగం ఆర్ట్స్ థియేటర్ సమర్పించిన శ్రీరామ సాంస్కృతిక సేవా సంస్థ అభినందనలతో డాక్టర్ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం ప్రాణ స్నేహితులు పద్మ విభూషణ్ ఇళయరాజా...
రెండు సంవత్సరాల తర్వాత ప్రజలు ఎవరిని బహిష్కరిస్తారో చూద్దాం
మహేశ్వరం శాసన సభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి రంగారెడ్డి ప్రతినిధి ఆర్గాన్ న్యూస్ మార్చ్ 30: సాంఘిక బహిష్కరణ అనే పదం ఈమధ్య రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటి నుండి పదేపదే వినపడుతుందని...
లోక్ అదాలత్ లో మొత్తం 5625 కేసులు పరిష్కారం
జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి ఎమ్.ఆర్ సునీత
వనపర్తి ,ఆర్గాన్ న్యూస్ ప్రతినిధి, మార్చ్28
లోక్ అదాలత్ అంటే ప్రజల న్యాయ పీఠము అని కేసు రాజీ పడినట్లయితే కక్షిదారులు ఇరువురు గెలుపొందినట్లే అని జిల్లా...
పోడు సాగు భూముల్లో కందకాలు తీయడం నిలిపివేయాలి
ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్
ములుగు జిల్లా,ఆర్గాన్ న్యూస్,మార్చి 28:
ఏటూరు నాగారం ఫారెస్ట్ డివిజన్ కార్యాలయం ఎదుట తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, అటవీ అధికారులకు వినతిపత్రం సమర్పించారు.సంఘం నాయకులు...
ట్రాఫిక్ నియమాలు పాటించి సురక్షితంగా గమ్యం చేరాలి
వైరా ఏసీపీ సారంగపాణి
చింతకాని,ఆర్గాన్ న్యూస్,మార్చి 28:
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ సురక్షితంగా గమ్యం చేరాలని వైరా ఏసీపీ సారంగపాణి సూచించారు.ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రాణనష్టాన్ని నివారించేందుకు...
అడవిలో నిప్పు నివారణపై అవగాహన సదస్సు
అక్రమ కలప రవాణా చేస్తే కఠిన చర్యలు ఫారెస్ట్ ఆఫీసర్
తిరుమలాయపాలెం, ఆర్గాన్ న్యూస్, మార్చి 28 :
మండలంలో అడవి మంటల నివారణపై ఫారెస్ట్ అధికారుల ఆధ్వర్యంలో మండల కేంద్రంలో అవగాహన సదస్సు నిర్వహించారు....
లోక్ అదాలత్ ఒక సువర్ణావకాశం
కేసుల పరిష్కారానికి రాజీ మార్గమే - రాజ మార్గం
జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్
కొత్తగూడెం ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్ , మార్చి 28:
కోర్టుల్లో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించుకోవడానికి లోక్...
నేడు అలైడ్ ఆడిటోరియంలో సంగీత విభావరి
ఇళయరాజా సంగీతానికి 50 సంవత్సరాల ప్రస్థానం పూర్తయిన నేపథ్యంలో సినీ సంగీత విభావరి
శ్రీరామ సాంస్కృతిక సేవా సంస్థ నిర్వాహకులు గొర్తి చంద్రశేఖర్ రంగారెడ్డి ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, మార్చి 27: శ్రీరామ యువరాగం...
రద్దీ నుండి సాధారణ స్థితికి చేరుకున్న పెట్రోల్ బంకులు
కొన్ని బంకుల వద్ద కొనసాగిన రద్దీ రంగారెడ్డి ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, మార్చి 27: పెట్రోలియం కార్పొరేషన్ విధించిన నిబంధనల కారణంగా కొన్ని పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు ఏర్పాటు...

