Organ Desk
పదవ తరగతి పరీక్షల్లో బోనకల్ విద్యార్థి ప్రతిభ
బోనకల్, ఆర్గాన్ న్యూస్ ఏప్రిల్ 16:
బోనకల్ గ్రామానికి చెందిన కొణతాలపల్లి నాగేశ్వరరావు, కృష్ణవేణిల కుమారుడు కొణతాలపల్లి పార్ధ సాయి అన్వేష్ సీబీఎస్సీ పదో తరగతి ఫలితాల్లో మెరుగైన ప్రతిభ కనబర్చాడు. ఖమ్మంలోని హార్వెస్ట్...
“ప్రైవేట్ స్కూల్ వద్దు… ప్రభుత్వ బడి ముద్దు”
కుక్కునూరులో యుటిఎఫ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, ఇంటింటా చైతన్యం
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
బడి బాట కార్యక్రమంలో ఉపాధ్యాయుల పిలుపు
కుక్కునూరు, ఏప్రిల్ 16:
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో “ప్రైవేట్ స్కూల్ వద్దు… ప్రభుత్వ...
పోడు భూముల్లో కందకాలు ఆపాలి
ఫారెస్ట్ అధికారుల చర్యలపై సిపిఎం ఆగ్రహం
ఏటూరు నాగారం ఐటీడీఏ వద్ద ధర్నా, భారీ ర్యాలీతో వినతి పత్రం సమర్పణ
ఆదివాసులకు హక్కు పట్టాలు ఇవ్వాలని, లేకపోతే ఉద్యమాలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరిక
ములుగు జిల్లా,ఆర్గాన్ న్యూస్,ఏప్రిల్...
పేద మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది
రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
మహిళల ఆదాయం పెరిగితేనే కుటుంబ సంక్షేమం సాధ్యం
ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం ద్వారా పేదలకు భరోసా
అంగన్వాడీ సేవలు నిబద్ధతతో నిర్వహించాలి
గురుకుల...
భూ కబ్జాదారుల నుండి పాఠశాల స్థలాన్ని రక్షించండి.
పారిశ్రామిక ప్రాంత మేధావుల ఫోరం కన్వీనర్ కస్బా శంకరరావు రంగారెడ్డి ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, ఏప్రిల్ 13: పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంతంలో వందల కోట్ల విలువ చేసే నాలుగు ఎకరాల జిల్లా...
ఇంటి పన్ను తగ్గింపుకు తన వంతు కృషి చేస్తా
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు రంగారెడ్డి ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్,ఏప్రిల్ 13: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనమైన మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ లో అధికంగా ఉన్న ఇంటి పన్నులను...
కళ్యాణ లక్ష్మి – షాదీ ముబారక్ పెండింగ్ చెక్కులు విడుదల చేయాలి
సిపిఎం వన్ టౌన్ ఆధ్వర్యంలో ఆర్డీవోకు వినతి పత్రం
ఖమ్మం వన్ టౌన్ , ఆర్గాన్ న్యూస్, ఏప్రిల్ 13:
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద పెండింగ్లో ఉన్న చెక్కులను తక్షణమే విడుదల...
రోడ్డు భద్రత మనందరి బాధ్యత
ఖమ్మం పాత బస్టాండ్ నుండి ఘనంగా ‘అరైవ్ - అలైవ్ ’ రోడ్డు భద్రత ర్యాలీ
ఖమ్మం వన్ టౌన్, ఆర్గాన్ న్యూస్ :
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా, తెలంగాణ రాష్ట్ర రోడ్డు...
ఘనంగా మహాత్మా జ్యోతి రావ్ పూలె జయంతి వేడుకలు
ఖమ్మం ఆర్గాన్ న్యూస్ ఏప్రిల్ 11:
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ) ఖమ్మం నూతన బస్టాండ్ లో గల కాన్ఫరెన్స్ హాల్ లో, డిప్యూటీ రీజనల్ మేనేజర్ వి .మల్లయ్య...
నాకు నచ్చితేనే సమాచారం…లేకుంటే చెప్పను
చివ్వెంల ఏపిఎం ఒంటిపోకడ
సూర్యాపేట ప్రతినిధి,ఆర్గాన్ న్యూస్,ఏప్రిల్ 11 :
ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులను స్థానిక నాయకులను భాగస్తులు చేయాలని ఒకవైపు ప్రభుత్వం మొత్తుకుంటున్న అధికారులకు అది చెవిలో పడడం లేదు జీతాలు మాత్రం...

