Organ Desk
కరీంనగర్ జిల్లాలో గాలికుంటు టీకా కార్యక్రమం వేగవంతం
కరీంనగర్, ఆర్గాన్ న్యూస్, మార్చి 17:
కరీంనగర్ జిల్లాలో చేపట్టిన గాలికుంటు వ్యాధి నియంత్రణ టీకా కార్యక్రమం కొనసాగుతోంది. జిల్లాలో మొత్తం 92,500 పశువులకు టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 14,468 పశువులకు...
ఉపాధి హామీలో ముఖ గుర్తింపు హాజరు విధానం రద్దు చేయాలి
రాయికంటి శ్రీనివాస్ మానకొండూర్, ఆర్గాన్ న్యూస్, మార్చి 16:
గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ముఖ గుర్తింపు (ఫేస్ ఆధారిత) ఫోటోతో హాజరు విధానాన్ని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం...
నగర అభివృద్ధి, తాగునీటి సమస్యలపై వినతి
ఖమ్మం మున్సిపల్ కమిషనర్ను కలిసిన డా. తుమ్మల యుగంధర్
ఖమ్మం, ఆర్గాన్ న్యూస్, మార్చి16:
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య ను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా. తుమ్మల యుగంధర్ సోమవారం...
తమ్మినేనిని పరమర్శించిన జాన్ వెస్లీ
అనారోగ్యంతో చికిత్స పొందుతున్న కామ్రేడ్ తమ్మినేని వీరభద్రంను పరామర్శించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి, నాయకులు
హైదరాబాద్, మార్చి 14,ఆర్గాన్ న్యూస్:
సిపిఎం సీనియర్ నాయకుడు తమ్మినేని వీరభద్రం అనారోగ్యంతో హైదరాబాద్లోని ప్రముఖ వైద్యసంస్థ ఏఐజి హాస్పిటల్స్...
శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు
ఆర్గాన్ న్యూస్ ఖమ్మం :
తెలుగు ఉగాది, శ్రీరామనవమి ముఖ్య పండుగలను పురస్కరించుకుని ఈ మార్చి నెలలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో మూడు ఆస్థానాలు నిర్వహించనున్నారు.ఆస్థానం అనేది ఆలయంలో సంప్రదాయబద్ధంగా నిర్వహాంచే...
గ్యాస్ సిలిండర్ బుకింగ్ పేరుతో మోసాలు
సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
పోలీస్ కమిషనర్ సునీల్ దత్
ఆర్గాన్ న్యూస్ త్రీ టౌన్,ఖమ్మం:
గ్యాస్ సిలిండర్ బుకింగ్ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్...
దేవస్థానం చైర్మన్ గాడాక్టర్ ప్రదీప్ కూరపాటి
స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామిదేవస్థానం(గుట్ట) నూతన చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన డా. కూరపాటి ప్రదీప్ కుమార్
ఖమ్మం టూ టౌన్, ఆర్గాన్ న్యూస్ :
ఖమ్మం నగరంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (గుట్ట) చైర్మన్గా ప్రముఖ...
ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన సదస్సు
సూర్యాపేట ప్రతినిధి,ఆర్గాన్ న్యూస్, మార్చి13:
సూర్యపేట జిల్లా చివ్వెంల మండలంలోని కుడకుడ క్లస్టర్ గాయంవారిగూడెం రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో “వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ATMA)” సహకారంతో రైతులకు ప్రకృతి వ్యవసాయంపై...
ప్రభుత్వ భూముల కబ్జాలపై రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం
ఆదివాసులకు ఒక న్యాయం, గిరిజనేతరులకు మరో న్యాయమా..?
1/70 చట్టానికి తూట్లు పొడుస్తున్నారు: పూనెం సాయి
ములుగు జిల్లా, మార్చి 13,ఆర్గాన్ న్యూస్:
ప్రభుత్వ భూములు రోజురోజుకూ అక్రమంగా కబ్జా అవుతున్నప్పటికీ వాటిని కాపాడడంలో రెవెన్యూ అధికారులు...
ఉప సర్పంచ్ వేధింపులతో మహిళా సర్పంచ్ ఆత్మహత్య యత్నం !
మహిళా సర్పంచులకు భద్రత కల్పించాలి: గ్రామస్తుల డిమాండ్
ములుగు జిల్లా, మార్చి 13,ఆర్గాన్ న్యూస్:
ములుగు జిల్లాలోని జాకారం గ్రామపంచాయతీలో ఉపసర్పంచ్తో నెలకొన్న విభేదాలు తీవ్రరూపం దాల్చి మహిళా సర్పంచ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా...

