Organ Desk
జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా పోలీస్ తనిఖీలు
ఖమ్మం పోలీస్ కమిషనర్
ఖమ్మం, ఆర్గాన్ న్యూస్, మార్చి 21:
నేరాల నియంత్రణలో భాగంగా అక్రమ రవాణా, చట్టవ్యతిరేక కార్యకలాపాలను కట్టడి చేసేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారని పోలీస్...
ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి తుమ్మల
ఖమ్మం, మార్చి 21:పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ముస్లిం సోదర సోదరీమణులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుభాకాంక్షలు తెలిపారు.నెలరోజులపాటు కఠినమైన ఉపవాస దీక్షలు నిర్వహించిన...
బడి ప్రాంగణం మత్తు బాబుల అడ్డా
ఊటూర్లో ఆందోళనకర పరిస్థితి మానకొండూర్, ఆర్గాన్ న్యూస్, మార్చి 18:
చదువుల తల్లిగా నిలవాల్సిన బడి… ఇప్పుడు మత్తు బాబులకు అడ్డాగా మారిన ఘటన కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఊటూర్లో కలకలం రేపుతోంది....
రైతుబంధు తొలి లబ్ధిదారు సంజీవరెడ్డి కన్నుమూత
హుజురాబాద్, ఆర్గాన్ న్యూస్, మార్చి 18:
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం ధర్మరాజుపల్లి గ్రామానికి చెందిన రైతు మూగల సంజీవరెడ్డి (82) బుధవారం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మృతి...
సత్సాంప్రదాయాల ఉగాది
తెలుగు వారి నూతన సంవత్సరానికి ఆధ్యాత్మిక ఆరంభం ఉగాది పర్వదినం సందర్భంగా ఆర్గాన్ న్యూస్ పాఠకుల కొరకు ప్రత్యేక కథనం..సమర్పణ: అక్కినేపల్లి పురుషోత్తమరావు, ఆర్గాన్ న్యూస్, రంగారెడ్డి:
ఉగాది ప్రాముఖ్యత - కాలచక్రానికి నూతన...
ఉద్యోగం రాలేదన్న మనస్తాపంతో యువతి ఆత్మహత్య
ఖమ్మం రూరల్, మార్చి 18:
ఖమ్మం రూరల్ పరిధిలోని తెల్దారుపల్లి గ్రామంలో భవాని (25) అనే యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు వివరించారు. ఉద్యోగం రావడం లేదన్న మనస్తాపంతో బుధవారం ఆత్మహత్య చేసుకున్నట్లు వివరించారు....
రైతాంగ సమస్యల పరిష్కారంలో విఫలమైన ప్రభుత్వం
మార్కెఫెడ్ ద్వారా మొక్కజొన్నలు కొనుగోలు చేయాలి
రుణమాఫీ విషయంలో మాట తప్పిన సర్కార్
ధరణికి నకలుగా మారిన భూ భారతి
రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాగం హేమంతరావు
కలెక్టరేట్ వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన
ఖమ్మం టూ...
నేటి సాయంత్రం పంచాంగ శ్రవణం
వనస్థలిపురం భక్త సమాజం అధ్యక్షుడు సి హెచ్ వి ఆర్ కె మూర్తి రంగారెడ్డి ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, మార్చ్ 17: వేద భూమి వ్యవస్థాపకులు కీర్తిశేషులు కొండేపూడి శ్రీనివాసరావు అడుగుజాడల్లో వనస్థలిపురం...
గోవా టూర్ కు హైదరాబాదు-2 డిపో బస్సు ఏర్పాటు
హైదరాబాద్ 2 డిపో మేనేజర్ ఎం. కరుణ శ్రీ రంగారెడ్డి ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, మార్చి 17: భక్తుల సౌకర్యార్థం ఈనెల 20వ తేదీ శుక్రవారం రాత్రి 7 గంటలకు దిల్ సుఖ్...
తిమ్మాపూర్ ఎల్ఎండీ కాలనీలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ
కిరీటం, అమ్మవారి నగలు సహా ఆభరణాలు మాయం
రూ.10 లక్షలకు పైగా నష్టం అంచనా మానకొండూర్, ఆర్గాన్ న్యూస్, మార్చి 17:
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి...

