తెలంగాణ పునరాక్రమణకు మళ్లీ కుట్రలు- కుతంత్రాలు
ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అక్కినేపల్లి పురుషోత్తం రావు ఆర్గాన్ న్యూస్ రంగారెడ్డి ప్రతినిధి: తెలంగాణ పునరాక్రమణకు మళ్లీ కుట్రలు కుతంత్రాలు మొదలయ్యాయని భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ, దేశపతి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం...
అకాల వర్షానికి మునిగిన మానకొండూర్ మార్కెట్… రైతుల శ్రమ వృథా
మానకొండూర్, ఆర్గాన్ న్యూస్, మే 27:
కరీంనగర్ జిల్లా మానకొండూర్ వ్యవసాయ మార్కెట్లో రాత్రి కురిసిన అకాల భారీ వర్షం రైతుల జీవితాల్లో మరోసారి నిరాశ నింపింది. కొనుగోలు కోసం రోజుల తరబడి మార్కెట్...
వీఓఏల పోరాటం న్యాయమైనదే
ప్రభుత్వం తక్షణమే డిమాండ్లు పరిష్కరించాలి: సీపీఎం
ఆరవ రోజుకు చేరిన గ్రామ దీపికల నిరసన దీక్షలు
కూసుమంచి,పాలేరు, ఆర్గాన్ న్యూస్ , మే 27:
గ్రామ స్థాయిలో మహిళా సంఘాల అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో...
పొక్సో కేసులో నిందితుడికి జైలుశిక్ష
ఐదేళ్ల బాలికపై లైంగికదాడి కేసులో 7ఏళ్ల జైలు శిక్ష
రూ.50 వేల జరిమానా విధించిన ఖమ్మం కోర్టు
మీడియాకు వివరాలు వెళ్ళడించిన రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి
ఖమ్మం రూరల్ , మే 27 (ఆర్గాన్ న్యూస్):
ఐదేళ్ల...
పని ప్రదేశాలలో మహిళలకు పోష్ చట్టం రక్షణ కవచం
పోష్ చట్టంపై అందరికీ తప్పనిసరిగా అవగాహన కల్పించాలి
మహిళలను వేధిస్తే కఠిన చర్యలు
మహిళల భద్రతే ప్రథమ ప్రాధాన్యం
జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు
ములుగు జిల్లా, ఆర్గాన్ న్యూస్, మే :25
పని ప్రదేశాలలో మహిళలకు పోష్...
డంప్ యార్డ్తో ఉక్కిరిబిక్కిరవుతున్న కరీంనగర్
ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడొద్దు : రాజకీయ పక్షాల జేఏసీ హెచ్చరిక
ఆరు నెలల్లో సమస్య పరిష్కరిస్తామన్న అధికారులు కరీంనగర్, ఆర్గాన్ న్యూస్, మే 25:
కరీంనగర్ నగర ప్రజలను సంవత్సరాలుగా వేధిస్తున్న డంప్ యార్డ్...
“రైతులను గాలికొదిలేసిన ప్రభుత్వం.. వెంటనే వడ్లు కొనాలి”
అకాల వర్షాలతో తడిసిన ధాన్యానికి పరిహారం ఇవ్వాలి
25 రోజులు గడిచినా రెండు లారీలే రావడం ప్రభుత్వ వైఫల్యం
వడ్లు కొనకపోతే కలెక్టరేట్ల ముట్టడికి బీఆర్ఎస్ హెచ్చరిక
ములుగు, ఆర్గాన్ ప్రతినిధి , మే 22:
రాష్ట్ర ప్రభుత్వం...
మళ్లీ భారత రాష్ట్ర సమితి అధికారంలోకి రావడం ఖాయం
భారత రాష్ట్ర సమితి బడంగ్ పేట, మాజీ అధ్యక్షులు రామిడి రామిరెడ్డి రంగారెడ్డి ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్,మే 22: రాష్ట్ర ప్రభుత్వ పనితీరులో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని భారత రాష్ట్ర సమితి...
భానుడి భగభగలకు రైతు బలి
మానకొండూర్, ఆర్గాన్ న్యూస్, మే 22:
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పోరండ్ల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆరెల్లి పరశురాములు (62) వడదెబ్బకు గురై చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి...
*వడ్లు, మక్కల కొనుగోళ్లలో జాప్యం రైతులకు శాపంగా మారింది
బీజేపీ ఆగ్రహ ధర్నా కరీంనగర్, ఆర్గాన్ న్యూస్, మే 22:
కరీంనగర్ జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో వడ్లు, మక్కల కొనుగోళ్లు తీవ్ర జాప్యానికి గురవుతూ రైతులు పడుతున్న ఇబ్బందులను నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ...













