Organ Desk
గద్దర్ ఫిలిం అవార్డు పొందిన రవిచంద్రకు జీ.వి. శ్యాం ప్రసాద్ లాల్ అభినందనలు
కరీంనగర్, ఆర్గాన్ న్యూస్, మార్చి 7:
ప్రముఖ కవి, సినీ విమర్శకుడు పొన్నం రవిచంద్రకు గద్దర్ ఫిలిం అవార్డు రావడం పట్ల నాగర్కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్ జీ.వి. శ్యాం ప్రసాద్ లాల్ అభినందనలు...
ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి ,ఆర్గాన్ న్యూస్ ప్రతినిధి , మార్చ్ 6:
99 రోజుల ప్రజా పాలన ప్రగతి కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మొదటి థీమ్ అయిన “పరిశుభ్రత” కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్...
మహిళలు అన్ని రంగాలలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
వి.రజని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్
వనపర్తి ,ఆర్గాన్ న్యూస్ ప్రతినిధి , మార్చ్ 6
అంతర్జాతీయ మహిళల దినోత్సవం వారోత్సవాలలో భాగంగా జిల్లా న్యాయ సేవాధికార...
ఏటూరునాగారంలో ప్రగతి పాలన ప్రారంభం
99 రోజుల ప్రత్యేక కార్యచరణను ఆవిష్కరించిన సర్పంచ్ కాకులమర్రి శ్రీలత.
ములుగు జిల్లా, ఆర్గాన్ న్యూస్, మార్చి 6:
స్థానిక ఏటూరునాగారం మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రజా పాలన ప్రగతి పాలన కార్యక్రమాన్ని గ్రామ...
ప్రజాపాలన – ప్రగతికి సరికొత్త బాట
99 రోజుల కార్యాచరణతో సత్ఫలితాలు సాధించాలి
రెవెన్యూ - అటవీ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
ఉమ్మడి ఖమ్మం జిల్లా సమీక్షలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఖమ్మం కలెక్టరేట్, ఆర్గాన్ న్యూస్, మార్చి 6:
ప్రజలకు మేలైన పాలన...
రైతులు పశువైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
మానకొండూర్, ఆర్గాన్ న్యూస్, మార్చి 5:
పాడి రైతులు ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉచిత పశువైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ ఎన్. లింగారెడ్డి సూచించారు. గురువారం పశుసంవర్ధక శాఖ...
రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థులు సింఘ్వీ, నరేందర్ రెడ్డిలకు కవ్వంపల్లి అభినందనలు
మానకొండూర్, ఆర్గాన్ న్యూస్, మార్చి 5:
తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ఖరారైన సిటింగ్ ఎంపీ అభిషేక్ మను సింగ్వి మరియు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి లను టీపీసీసీ...
ఆరోగ్యమే మహాభాగ్యం మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
భారతీయ జనతా పార్టీ మీర్ పేట అధ్యక్షులు పసునూరి బిక్షపతి చారి రంగారెడ్డి ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్,మార్చి 5: సమాజంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనం కొనసాగించాలి అంటే మన చుట్టూ ఉన్న...
ఉత్సాహంగా పదో తరగతి విద్యార్థుల వీడ్కోలు
ఖమ్మం ప్రతినిధి,ఆర్గాన్ న్యూస్,మార్చి 5:
ప్రతి విద్యార్థి ఉత్తమ విధ్యతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అడిషనల్ డిసిపి ఏఆర్ కుమారస్వామి అన్నారు.శ్రీ కృష్ణ ప్రసాద్ మెమోరియల్ ఉన్నత పాఠశాల స్కూల్ చైర్ పర్సన్ శ్రీమతి...
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయిల్ దాడులను ఖండిస్తున్నాం
సీపీఎం
ఖమ్మం టూ టౌన్, ఆర్గాన్ న్యూస్, మార్చి 5:
ప్రపంచ శాంతికి భంగం కలిగించేలా ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు చేపడుతున్న దురాక్రమణ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఎం పార్టీ పేర్కొంది. అమెరికా సామ్రాజ్యవాద...

