Organ Desk
రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థులు సింఘ్వీ, నరేందర్ రెడ్డిలకు కవ్వంపల్లి అభినందనలు
మానకొండూర్, ఆర్గాన్ న్యూస్, మార్చి 5:
తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ఖరారైన సిటింగ్ ఎంపీ అభిషేక్ మను సింగ్వి మరియు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి లను టీపీసీసీ...
ఆరోగ్యమే మహాభాగ్యం మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
భారతీయ జనతా పార్టీ మీర్ పేట అధ్యక్షులు పసునూరి బిక్షపతి చారి రంగారెడ్డి ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్,మార్చి 5: సమాజంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనం కొనసాగించాలి అంటే మన చుట్టూ ఉన్న...
ఉత్సాహంగా పదో తరగతి విద్యార్థుల వీడ్కోలు
ఖమ్మం ప్రతినిధి,ఆర్గాన్ న్యూస్,మార్చి 5:
ప్రతి విద్యార్థి ఉత్తమ విధ్యతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అడిషనల్ డిసిపి ఏఆర్ కుమారస్వామి అన్నారు.శ్రీ కృష్ణ ప్రసాద్ మెమోరియల్ ఉన్నత పాఠశాల స్కూల్ చైర్ పర్సన్ శ్రీమతి...
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయిల్ దాడులను ఖండిస్తున్నాం
సీపీఎం
ఖమ్మం టూ టౌన్, ఆర్గాన్ న్యూస్, మార్చి 5:
ప్రపంచ శాంతికి భంగం కలిగించేలా ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు చేపడుతున్న దురాక్రమణ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఎం పార్టీ పేర్కొంది. అమెరికా సామ్రాజ్యవాద...
హరీశ్ రావు అడ్డగోలు మాటలు బంద్ చెయ్…
ఖమ్మం, ఆర్గాన్ న్యూస్, మార్చి 4:హరీశ్ రావును వెంటాడుతున్న అవినీతి అక్రమాలు.. తప్పించుకునేందుకేనా? మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిపై అసత్య ఆరోపణలు?
రాజకీయంగా ఎదుర్కోలేకనే కదా వ్యక్తిగత విమర్శలు, రాఘవ కన్ స్ట్రక్షన్...
అగ్నిగుండం దాటే క్రమంలో తొక్కిసలాట
పది మంది భక్తులకు గాయాలు
మిర్యాలగూడ ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, మార్చి 4:
మిర్యాలగూడ నియోజకవర్గం వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామంలో కొలువుదీరిన శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి జాతరలో బుధవారం తెల్లవారుజామున భక్తిశ్రద్ధల మధ్య...
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక
99 రోజుల కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలి
జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
ములుగు జిల్లా, ఆర్గాన్ న్యూస్, మార్చి 4:
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న “ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యక్రమాన్ని పకడ్బందీగా...
తమ్మినేనిపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు
పోతినేని సుదర్శన్ రావు సిపిఎం రాష్ట్ర నాయకులు
ఖమ్మం, ఆర్గాన్ న్యూస్, మార్చి 4:
సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం పై జరుగుతున్న దుష్ప్రచారాలను పార్టీ శ్రేణులు, ప్రజలు నమ్మవద్దని సీపీఎం రాష్ట్ర...
సమయం సరిపోదా?
అక్కినేపల్లి పురుషోత్తమరావు ఆర్గాన్ న్యూస్ ప్రతినిధి రంగారెడ్డి: చాలామంది విద్యార్థులు సమయం సరిపోలేదని బాధపడుతూ ఉంటారు. చదవడానికి కాదు రాయడానికి కూడా సమయం లేదు అంటుంటారు. నిజానికి పాఠ్యాంశాల రూపకల్పన పరీక్ష సమయంలో...
ఆదివాసీలపై ఫారెస్ట్ అధికారుల జులుం
పోడు వ్యవసాయ భూములలో ఫారెస్ట్ అధికారుల మొక్కలు నాటే ప్రయత్నం
అడ్డుకున్న పోడు వ్యవసాయ ఆదివాసి రైతులు
ములుగు జిల్లా, ఆర్గాన్ న్యూస్, మార్చి 3:
ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాలువపల్లి గ్రామం లో గత...

