Organ Desk
ఆగని మట్టి దందా… కాల్వలను మింగేస్తున్న కంత్రీలు !
అధికారుల నిశ్శబ్దంపై రైతుల ఆగ్రహం
సూర్యాపేట,ఆర్గాన్ న్యూస్,ఏప్రిల్ 9:
సూర్యాపేట జిల్లా మోతె మండల కేంద్రంలో అక్రమ మట్టి దందా విపరీతంగా పెచ్చరిల్లింది. రైతులకు సాగునీరు అందించేందుకు నిర్మించిన ఎస్ఆర్ఎస్పి కాలువలను సైతం వదలకుండా కంత్రీలు...
అతివేగంతో ఫ్లై యాష్ ట్యాంకర్ బోల్తా
డ్రైవర్ మృతి
బోనకల్,ఆర్గాన్,ఏప్రిల్ 9:
మండల పరిధిలోని పెద్ద బీరవల్లి గ్రామ సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్యాంకర్ డ్రైవర్ దుర్మరణం చెందాడు.వివరాల ప్రకారం, కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన శ్రీ రామాంజనేయ...
బడంగ్ పేట బడా అవినీతిపై ముఖ్యమంత్రి స్పందించాలి
బడంగ్ పేట భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు రామిడి రామిరెడ్డి డిమాండ్ రంగారెడ్డి ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, ఏప్రిల్ 9: మాజీ విద్యా శాఖ మంత్రి మహేశ్వరం నియోజకవర్గ శాసన సభ్యురాలు సబితా...
అభివృద్ధి, సంక్షేమం మా ప్రభుత్వ లక్ష్యం
ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి
ముదిగొండ మండలం లో విస్తృత పర్యటన
రూ.60 లక్షల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
ముదిగొండ, ఆర్గాన్ న్యూస్, ఏప్రిల్ 7:
అభివృద్ధి, ప్రజా సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వ...
చెమట రైతు ది – లాభం దళారీది
భారతీయ కిసాన్ సంఘటన జాతీయ ప్రధాన కార్యదర్శి యర్రం వెంకటరెడ్డి రంగారెడ్డి ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, ఏప్రిల్ 7: నేలను నమ్ముకుని చెమట చిందించి దేశానికి అన్నం పెట్టే రైతు నేడు అగమ్య...
తెలంగాణ గడ్డపై మరో రాజకీయ పార్టీ
తెలంగాణ జాగృతి యువ నాయకులు చందుపట్ల సుజిత్ రావ్ రంగారెడ్డి ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్,ఏప్రిల్ 7 : తెలంగాణ రాష్ట్రంలో మరొక రాజకీయ పార్టీ ఉద్యమానికి నాంది పలుకుతూ ఈనెల 25వ తేదీన...
ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేయని యంత్రాలు
బీజేపీ ఆందోళన
ములుగు జిల్లా, ఆర్గాన్ న్యూస్, ఏప్రిల్ 7:
ఏటూరునాగారం ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో ప్రాథమిక సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ మండల అధ్యక్షులు వినుకొల్లు చక్రవర్తి ఆందోళన వ్యక్తం...
డబుల్ బెడ్రూమ్ కాలనీకి దారి మూసివేత
రోడ్డును తవ్విన ప్రైవేట్ వ్యక్తులు
మిర్యాలగూడ ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, ఏప్రిల్ 7:
డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కాలనీకి వెళ్లే ప్రధాన రహదారిని జేసీబీతో తవ్వడం తీవ్ర వివాదానికి దారి తీసింది. కాలనీలో గృహాల పంపిణీ...
హైవేపై బర్రెలు… ప్రాణాలతో ఆటలు !
అద్దంకి-నార్కెట్ పల్లి రహదారిపై పెరుగుతున్న ప్రమాదాలు
నిర్లక్ష్య రైతులకు పోలీసుల గట్టి హెచ్చరిక
మిర్యాలగూడ ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, ఏప్రిల్ 6:
మిర్యాలగూడ నియోజకవర్గంలోని అద్దంకి–నార్కెట్పల్లి హైవేపై పశువులు తిరగడం వల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని వాడపల్లి...
ఆరోగ్యమే మహాభాగ్యం
పౌష్టికాహారంతో అనారోగ్యానికి చెక్
వ్యాయామం పండ్లు మంచివి ఏప్రిల్ 7 "ప్రపంచ ఆరోగ్య దినోత్సవం "సందర్భంగా మన ఆర్గాన్ న్యూస్ పాఠకుల కొరకు అక్కినేపల్లి పురుషోత్తమరావు రంగారెడ్డి ప్రతినిధి అందిస్తున్న కధనం: ఆరోగ్యమే మహాభాగ్యం...

