Organ Desk
వైరాలో రూ.2 కోట్ల గంజాయి పట్టివేత
వైరా ఆర్గాన్ న్యూస్ :
వైరాలోని ఐఎంఎల్ డిపో ఏదురుగా జాతీయ ప్రధాన రహదారిపై మంగళవారం ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు సుమారు రూ.2 కోట్ల విలువ చేసే గంజాయిని పట్టుకున్నారు.
101.5 కిలోల...
పేదల గుడిసెలు కూల్చడమే ఇందిరమ్మ రాజ్యమా ?
ఖమ్మం,ఆర్గాన్ న్యూస్ :
నగర శివారులోని భూదాన్ భూముల్లో పదేళ్లుగా నివాసం ఉంటున్న పేదల గుడిసెలను కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గంగా కూల్చి వేయడాన్ని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర...
అకాల వర్షం – అపార నష్టం.
మొక్కజొన్న రైతుకు ఎకరాకు 40 వేలు నష్టపరిహారం అందించాలి
మాజీ జెడ్పి్టిసి బానోతు కొండ
అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో మొక్కజొన్న పంటల పరిశీలన
బోనకల్, ఆర్గాన్ న్యూస్, ఫిబ్రవరి 24 :
మండలం లో సోమవారం రాత్రి కురిసిన...
ఒకే రోజు రెండుసార్లు పెళ్లి చేసుకోనున్న విజయ్ – రష్మిక
ఫిలింనగర్ ఆర్గాన్ న్యూస్ ఫిబ్రవరి 24:
విజయ్ దేవరకొండ రష్మిక వివాహం ఈనెల 26న రాజస్థాన్లోని ఉదయపూర్ లో కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరగనుంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం వీరు తెలుగు...
ములుగు జిల్లా వాసి దామోదర్ లొంగుబాటు
రాష్ట్ర కార్యదర్శి బడే దామోదర్ అలియాస్ చొక్కారావు లొంగుబాటు
ములుగు జిల్లా, ఆర్గాన్ న్యూస్, ఫిబ్రవరి :24
ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన బడే చొక్కారావు అలియాస్ దామోదర్ 1997-1998 సంవత్సరంలో...
ఫిలింఫేర్ అవార్డ్స్ బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్
ఫిలింనగర్ ఆర్గాన్ న్యూస్ (ఫిబ్రవరి 23 )70వ ఫిలింఫేర్ అవార్డ్స్ ప్రధానోత్సవం కోచ్చిలో శనివారం రాత్రి జరిగింది. తెలుగులో బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్ ( పుష్ప 2) ఫిలిం పుష్ప...
550 కోట్ల సైబర్ క్రైమ్ ప్రధాన నిందితుడు లొంగుబాటు
పూర్తి స్థాయిలో విచారిస్తున్న పోలీసులు సత్తుపల్లి/కల్లూరు, ఆర్గాన్ న్యూస్, ఫిబ్రవరి 23:
హైదరాబాద్ కేంద్రంగా మ్యాట్రిమోనీ, పెట్టుబడి, రివార్డ్ పాయింట్స్, వంటి వివిధ మార్గాల ద్వారా సైబర్ మోసాలకు పాల్పడుతున్న నిందితుల ముఠాను ఈ...
థర్డ్ పార్టీ కార్మిక విధానం రద్దుచేయాలి
థర్డ్ పార్టీ ( బెడ్ సైడ్ కాంట్రాక్టు ) విధానం రద్దుచేసి కార్మికులను, కార్మిక కుటుంబాలను ఆదుకోవాలి
తెలంగాణ వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కు వినతి పత్రం
ఖమ్మం/హైదరాబాద్, ఆర్గాన్ న్యూస్, ఫిబ్రవరి...
యాప్ బుకింగ్ సమస్యలతో రైతుల ఆవేదన
మిర్యాలగూడ ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, ఫిబ్రవరి 21:
మిర్యాలగూడ నియోజకవర్గం వేములపల్లి మండల కేంద్రంలో యూరియా సరఫరా సమస్యపై రైతులు శనివారం తీవ్ర ఆందోళనకు దిగారు. పాత విధానంలోనే యూరియా పంపిణీ చేయాలని, ఇటీవల...
యూరియా వాడకంపై రైతులు అపోహలు వీడాలి
ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మానకొండూర్, ఆర్గాన్ న్యూస్, ఫిబ్రవరి 21:
యూరియా అధికంగా వాడితే అధిక దిగుబడి వస్తుందనే అపోహలను రైతులు వెంటనే వీడి, శాస్త్రీయ పద్ధతులను అనుసరించాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్...

