పల్లెల్లో ఎన్నికల లొల్లి… ఓట్ల కోసం ఎన్ని తంతులు!
మానకొండూర్, ఆర్గాన్ న్యూస్, డిసెంబర్ 6:
పంచాయతీ ఎన్నికల గుర్తులు కేటాయించిన వెంటనే పల్లె వాతావరణం రాజకీయాల రంగులో ముంచెత్తింది. ఓటును తమ వైపు తిప్పుకునేందుకు అభ్యర్థులు తిరిగే హడావుడి రోజురోజుకూ పెరుగుతోంది. గ్రామాల్లో...
అంబేద్కర్ ఆశయాల సాధనకై నిరంతర పోరాటం
యూఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి అల్లపు అభిలాష్ కరీంనగర్, ఆర్గాన్ న్యూస్, డిసెంబర్ 6:
అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నగరంలోని భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ (యూఎస్ఎఫ్ఐ) నగర కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఆయన విగ్రహానికి...
బండి కి పొన్నం ఆహ్వానం
తెలంగాణ రైజింగ్-2047 గ్లోబల్ సమిట్కు రావాలి
కరీంనగర్లో చైతన్యపురి మహాశక్తి ఆలయంలో ఇరువురు భేటీ కరీంనగర్, ఆర్గాన్ న్యూస్, డిసెంబర్ 6:
తెలంగాణ భవిష్యత్ దిశను నిర్ణయించే ‘తెలంగాణ రైజింగ్-2047 గ్లోబల్ సమిట్’ కు కేంద్ర...
గ్రామాల సమగ్ర అభివృద్ధే సర్కార్ లక్ష్యం
పంచాయతీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మానకొండూర్, ఆర్గాన్ న్యూస్, డిసెంబర్ 6:
గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్ర అభివృద్ధికి అసలు అర్థం ఉంటుందని, సమగ్ర గ్రామాభివృద్ధినే లక్ష్యంగా పెట్టుకుని కాంగ్రెస్...
అశ్వారావుపేటలో ఘనంగా ప్రపంచ మృతిక దినోత్సవం
అశ్వారావుపేట, ఆర్గాన్ న్యూస్, డిసెంబర్ 5:
అశ్వారావుపేట మండలం కేంద్రంలోని వ్యవసాయ కళాశాలలో ప్రపంచ మృతిక దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అసోసియేట్ డీన్ డా. జె. హేమంత్కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఓఎస్ఎ...
జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి
జిల్లా కేంద్రంలో మూడు పరీక్ష కేంద్రాల ఏర్పాటు
పరీక్ష రాయనున్న 515 మంది విద్యార్థులు
జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ సి.హెచ్.మహేందర్. జి
ములుగు జిల్లా, ఆర్గాన్ న్యూస్, డిసెంబర్ 5:
ములుగు జిల్లాలో నిర్వహించే జవహర్ నవోదయ...
గిరిజనుల పట్టా భూమిలో అక్రమ నిర్మాణాల నిలుపుదల
ఎల్టిఆర్ జడ్జిమెంట్ మేరకు నోటీసులు
ములుగు జిల్లా, ఆర్గాన్ న్యూస్, డిసెంబర్ 5:
ములుగు జిల్లా షెడ్యూల్ ఏరియాలోని మంగపేట మండలం పద్మూర్ రెవెన్యూ గ్రామంలో గిరిజనుల పట్టా భూమిపై జరుగుతున్న అక్రమ నిర్మాణాలను రెవెన్యూ...
కారణజన్ములు ఘంటసాల
కరుణాకర్ టైమ్స్ ఆఫ్ ఇండియా రంగారెడ్డి ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, డిసెంబర్ 5: కారణజన్ములు ఘంటసాల వెంకటేశ్వరరావు అని టైమ్స్ ఆఫ్ ఇండియాలో పని చేస్తున్న జర్నలిస్టు కరుణాకర్ అన్నారు. నల్లగొండలో ఘంటసాల...
తీన్మార్ మల్లన్న ఆఫీస్ వద్ద యువకుడి ఆత్మహత్యాయత్నం
రంగారెడ్డి ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, డిసెంబర్ 5:
తీన్మార్ మల్లన్న కార్యాలయం ముందు ఒక యువకుడు గురువారం ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు జగద్గిరిగుట్టకు చెందిన సాయి ఈశ్వర్ (30) కార్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు గురువారం...
పొగమంచులో వాహన ప్రయాణం ప్రమాదకరం
పోలీస్ కమిషనర్
ఖమ్మం ఆర్గాన్:
దట్టమైన పొగమంచు సమయాల్లో వాహన ప్రయాణం ప్రమాదకరమని,అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు నివారించాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు.ఈరోజు తెల్లవారుజామున సత్తుపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు...




